త్వరలోనే ఏపీ ప్రజలందరి(ఫోన్లు లేనివారు) చేతుల్లోనూ చంద్రన్న ఫోన్లు వచ్చేయనున్నాయి. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో క్యాష్ లెస్ మనీ ట్రాన్సాక్షన్ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంకన్నా ఏపీ సీఎం చంద్రబాబు మరింత వేగంగా ఉన్నారు. పెద్ద నోట్లు రద్దయిపోవడంతో ప్రజలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు మళ్లమని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వైపింగ్ […]