నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి పేరు చెప్ప‌గానే సంచ‌ల‌న రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా నిలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని అన్ని సీట్ల‌లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేప‌ల్లిగూడెంలో మిత్ర‌ప‌క్షం బీజేపీ)తో క‌లుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే ద‌క్కాయి. రాజ‌కీయంగా జిల్లా ప్ర‌జ‌లు ఎంతో చైత‌న్య‌వంతంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతున్నాయ‌న్న అంచ‌నాల‌తో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]