ఇకపై ఈ కార్లను భారత్ లో చూడలేము..!

ఇటీవల అమెరికాకు చెందిన దిగ్గజ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ మోటర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. అదేమిటంటే భారతదేశంలో ఫోర్డ్ కంపెనీ తమ కార్ల ప్లాంట్ లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. అందుచేతనే భారతదేశంలో ఈ కార్లు ఉత్పత్తి కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సనంద్ ,చెన్నై నగరాల్లో ఉన్న ఈ ప్లాంట్లను ఫోర్డ్ కంపెనీ మూసివేయడం ఉంది. ఇందుకు గల కారణం ఏమిటంటే, కంపెనీకి భారీ నష్టాలు రావడం ..బహిరంగ […]