కీలక నిర్ణ‌యం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఛార్మి ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశాను, కాని ఇక నా వ‌ల్ల కావ‌డం లేదు. మ‌న దేశ […]