క‌ర్నూలులో టీడీపీకి ఊహించ‌ని షాక్‌

క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వత్త‌రంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ అధికార టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోంది. అలాగే ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి చేర‌బోయే నాయ‌కుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు. ప్ర‌భుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయ‌న.. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌తో చ‌ర్చించార‌ని స‌మాచారం. ఆయ‌న‌కు ఎంపీ టికెట్ […]