సమైక్యాంధ్ర ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విపక్షాల సంగతి ఎలా ఉన్నా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య కూల్వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోందన్నది వాస్తవం. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై మరొకరు ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎదరు పడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ […]