ఉత్తేజ్ భార్య సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి?

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఇటీవలే మరణించారు. తాజాగా ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎస్ఎన్ సిసి క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఇండస్ట్రీలో నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే ఉత్తేజ్ ను ఓదార్చి.. భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగబాబు, […]