ప‌వ‌న్‌ వార్నింగ్ – టీడీపీ కౌంట‌ర్‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యం.. ఇప్పుడు జ‌న‌సేన‌, టీడీపీల మ‌ధ్య కౌంట‌ర్‌-రివ‌ర్స్ కౌంట‌ర్‌ల‌కు దారితీస్తోందా? అక్క‌డ ప్లాంట్ వ‌ద్దు, ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్టొద్దు అన్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ కౌంట‌ర్ ఇచ్చిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పార్క్ విష‌యంలో రైతుల గోడు విన్న ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం పెట్టి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా మీడియాకే వినిపించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి న‌దులు […]