వైసీపీకి మ‌రో షాక్ కీల‌క వికెట్ డౌన్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకి వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయ‌న బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో […]