భూ కుంభ‌కోణంలో డీఎస్‌.. కేసీఆర్‌కి మ‌రో త‌ల‌నొప్పి!

తెలంగాణలో అధికార పార్టీ ఇప్పుడు భూ కుంభ‌కోణాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఆయా కుంభ‌కోణాల్లో కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుల పేర్లు ఉండ‌డం మ‌రింత‌గా ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. మియాపూర్ భూ కుంభ‌కోణం కేస‌లో టీఆర్ ఎ స్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కేకే పేరు బాహాటంగానే వినిపించింది. దీంతో ఏకంగా కేసును తానే బ‌ద‌లాయించుకుని ప‌ర్య‌వేక్షిస్తున్నారు కేసీఆర్‌. ఇక‌, ఇప్పుడు తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, కేసీఆర్‌కి అత్యంత ఆప్తుడు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ అయిన ధ‌ర్మ‌పురి శ్రీనివాస్‌(డీఎస్‌)పైనే భూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. రూ.నాలుగు […]