వైసీపీకి మరో ఎదురు దెబ్బ

ఏపీలో అధికార టీడీపీని ఢీకొట్ట‌డంలో దారుణంగా ఫెయిల్ అవుతోన్న విప‌క్ష వైసీపీకి మ‌రో షాక్ తగిలింది.  ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఏకంగా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉన్న మ‌రో కీల‌క జిల్లాలో ఓ కీల‌క నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ […]