టాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్..!

మోడ‌లింగ్ రంగంలో రాణించిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2023లో యూనియన్ 2తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడికి కార్తీక్ అర్జున్ నటించిన చందు ఛాంపియన్.. మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోను అమ్మడు నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో ర‌వితేజ.. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది. […]