మైసూరా.. జేసీ.. గురించి నాటు నిజాలు చెప్పిన డీఎల్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో పార్టీలు మారిన సీనియ‌ర్ నేత‌లు, అనంత‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు ఎంవీ మైసూరా రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిలు గ‌తంలో నాటు సారా అమ్మార‌ట‌! అంతేకాదు .. వీళ్లు అమ్మిన నాటు సారా తాగి .. దాదాపు 18 మంది ప్రాణాలు కూడా కోల్పోయార‌ట‌. న‌మ్మ‌లేకుండా ఉన్న ఇవ‌న్నీ నిజాల‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డి. ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో […]

వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు డీఎల్

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌గ‌న్ నేతృత్వ‌లోని వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా జ‌గ‌న్ చెంత‌కు చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే పురందేశ్వ‌రి చేరుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, సీమ‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా జ‌గ‌న్ పంచ‌కే చేరుతున్న‌ట్టు అధికారికంగా తెలిసింది. ఈ మాట‌ని స్వ‌యంగా డీఎల్ వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. తాను త్వ‌ర‌లోనే జ‌గ‌న్ పార్టీలోకి చేరుతున్నాన‌ని, జ‌గ‌న్ బాట‌లో న‌డుస్తాన‌ని […]