ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు దిశ కమిషన్ సమన్లు..!

2019లో హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ పై కొందరు దుండగులు అత్యాచారం జరిపి ఆ తర్వాత చంపి తగలబెట్టారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన దుండగులు ఎన్ కౌంటర్ లో మరణించారు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ఉన్నారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ సిర్పుర్కర్ […]