ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. అందుకే స్నానానికి దూరం..!!

మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే భరించలేము..కానీ ఎన్నో సంవత్సరాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుపొందాడు ఇరాన్ వ్యక్తి అమౌ హజి. తాజాగా ఈ వ్యక్తి కన్నుమూయడం జరిగింది.ఈయన ప్రస్తుత వయసు 94 సంవత్సరాలు. ఆదివారం డేజ్ గా గ్రామంలో మరణించినట్లు న్యూయార్ పోర్ట్ ప్రభుత్వం మీడియాకు నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.అమౌ హజి నీటికీ భయపడి దాదాపుగా 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అక్టోబర్ 23న ఇరాన్లోని దక్షిణాది ప్రావిన్స్ ఫార్మ్స్ లో […]