మనిషి చనిపోయే ముందు నిజంగానే కలలో అవి కనిపిస్తాయా..? అద్దం హింట్ ఇస్తుందా..?

జనరల్ గా మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . మనిషికి టైం తీరిపోయాక యమదూతలు మనిషిని తీసుకెళ్లే ముందు దేవుడు ముందుగానే ఈ ప్రపంచంతో మన కాలం చెల్లిపోయింది అని చెప్పేందుకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారట . అలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా ఆ మనిషి ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవాల్సిందే అని సంకేతం అంటూ మన అమ్మమ్మలు తాతలు చెబుతూ ఉంటారు .అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! *మనం […]

ప్రముఖ గాయకుడు మృతి..!

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు అయిన రాజన్‌ మిశ్రా కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడిన రాజన్‌ మిశ్రా గత మూడు రోజులుగా సెయింట్‌ స్టీఫెన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి బాగా విషమించడంతో వెంటిలేటర్‌ బెడ్ కోసం చూసినా పెద్దగా ఫలితం లేక పోయింది. దీంతో ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం దీని పైవెన్తనె స్పందించి వెంటిలేటర్‌ సదుపాయాన్ని […]

విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్‌గా నిలిచిన విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తండ్రి కే విశ్వ‌నాథ‌న్ గురువారం నాడు మృతిచెందారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. విశ్వ‌నాథ‌న్ వ‌య‌సు 92 ఏళ్లు. గ‌తంలో ఆయ‌న ద‌క్షిణ […]

నటుడు సతీదార్ మృతి..!

      కరోనా మహమ్మారి మరో సినీ నటుడిని బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ కోర్టు నటుడు వీరా సతీదార్ కరోనా బారి పడి చివరికి మృతిచెందారు. ఇటీవల కరోనా వైరస్‌ ‌బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో చనిపోయారని రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే ప్రకటించారు. ఈ చేదు వార్త ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్‌ మరణం పై ఆయన […]

దారుణం : భార్య పై కోపంతో బామ్మర్ది ఇంటికి నిప్పు..!?

ఒక తాగుబోతు పైశాచికత్వానికి ఏకంగా రెండు కుటుంబాలు బలయ్యారు. తన భార్య ఇంటికి రాను అందనే కోపంతో బావమరిది ఇంటిని తగల బెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహ్నం అవ్వగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం […]

పాత బ్రిడ్జి కూలి ఒక వ్యక్తి మృతి..!

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని అక్కడ కార్మికులు నిన్న సగం కూల్చి వేశారు. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెన పై పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకు పోయారు. […]

కారు ప్ర‌మాదంలో సంగీత గాయ‌కుడు మృతి..!

పంజాబీ గాయ‌కుడు దిల్జాన్‌ మార్చి 30 న మంగ‌ళ‌వారం ఉద‌యం అమృత్‌స‌ర్ స‌మీపంలోని జండియాలా గురులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. అమృత్‌స‌ర్ నుండి క‌ర్తార్‌పూర్ వెళుతుండ‌గా, దిల్జాన్ కారు జలంధర్ రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో దిల్జాన్ అక్క‌డికక్క‌డే చనిపోయారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలేంట‌నే దాని పై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. గాయ‌కుడి మృత ‌దేహాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. అయితే అతి వేగం […]