తన మరణాన్ని ముందు అంచనా వేసిన కమెడియన్ ధర్మవరం సుబ్రహ్మణ్యం..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటుడు కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన మరణించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే కావస్తోంది. 2013లో లివర్ క్యాన్సర్ తో మరణించిన ఈయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రి తమకు కష్టం తెలియకుండా పెంచారని ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఇప్పటికే […]