ఆదిపురుష్.. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ము దుమారం రేపుతోంది. తొలి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 32 కోట్లకు పైగా షేర్ […]
Tag: Delhi High Court
ట్విట్టర్కు నోటీసులు జారీ..!
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల విషయంలో ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను ట్విట్టర్ పాటించడం లేదని, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా సైట్ లో కనిపించడం లేదంటూ అమిత్ ఆచార్య అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మే 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త […]