ఢిల్లీ విమానాశ్రయంపై జ‌క్క‌న్న తీవ్ర అసహనం..!

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ తనయుడు, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ రాజమౌళి తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌న ప‌ని తాను చూసుకునే జ‌క్క‌న్న‌.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పరిస్థితిపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. లుఫ్తాన్సా ప్లయిట్‌ ద్వారా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. ప్యాసింజలంద‌రూ దరఖాస్తులను గోడకు ఆనుకుని, మరికొందరు కింద కూర్చుని వాటిని […]