ఆ ఐటమ్ గర్ల్‌పై రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేసిన స్టార్ యాక్ట్రెస్..

ప్రస్తుతం బాలీవుడ్‌లోని ఇద్దరు ఐటమ్ గర్ల్స్‌ మధ్య ఒక పెద్ద వార్ నడుస్తోంది. వారు మరవరో కాదు బాలీవుడ్ బ్యూటీస్‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నోరా ఫతెహి. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ క్రమంలోనే జాక్వెలిన్‌పై నోరా పరువు నష్టం కేస్ దాఖలు చేసింది. ఎందుకో తెలుసుకుంటే.. గతంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ని విచారించారు. ఈ కేసులో A1గా ఉన్న సుఖేష్ […]