జగనన్న మజాకా.. ఆ ఒక్క హోటల్.. కరెంటు బిల్లు ఎన్ని కోట్లో తెలుసా..?

జగన్ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఈ మధ్యనే కరెంటు బిల్లులు పెంచిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రజలు గుర్రుమని ఉన్నారు జగన్ మీద.అయితే ఇప్పుడు ఒక చిన్న హోటల్ కి సంబంధించి కరెంట్ బిల్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందట.ఆ బిల్లు చూసి లబోదిబో మంటున్నారు హోటల్ యజమానులు.ఆ వివరాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో ఒక చిన్న హోటల్ యజమాని సాయినాగమణి.ఇమే […]