అయ్యాయో: భర్తకు అన్ని తానై అంతిమ సంస్కారాలు చేసిన భార్య..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. భర్తకు భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మాచవరంలో ప్రసాద్, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. 15 రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స ఫలించక నిన్న చనిపోయాడు. దంపతులకు మగ పిల్లలు లేకపోవడం, తండ్రి రిటైర్డు టీచర్ ఉన్నా వేరే చోట నివసిస్తుండడంతో కొడుకు అంత్యక్రియలకు, తలకొరివి పెట్టేందుకు రమ్మని సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కాదు కదా, వచ్చి చూసేందుకే తండ్రి అంగీకరించలేదు. ఆర్ధికంగా సర్వస్వం భర్త ట్రీట్మెంట్ కే ఖర్చు […]