ఐపీఎల్ 2021: పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవ‌రంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొన‌సాగుతోంది. టైటిల్ త‌మ సొంతం చేసుకునేందుకు ప్ర‌తి జట్టు పోటా పోటీగా త‌ల‌ప‌డుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ త‌ల ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో ఊరిట ల‌భించింది. ఈ విజ‌యంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ […]

ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్‌ షాక్..ఆ కీల‌క ఆట‌గాడు ఔట్‌!

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జ‌ట్టులో కీల‌క ఆడ‌గాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమ‌వారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చివ‌రి వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ‌భ‌రింత‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్‌గేల్ […]

ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు స‌మ‌యం ఆసన్నమైంది. మ‌రికాసేప‌ట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫ‌స్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండ‌గా.. తాజాగా టాస్ వేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును టాస్ […]

ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు […]

ఐపీఎల్ కొత్త నిబంధన..ఈసారి అలా చేస్తే ఆటగాళ్లకు కోత త‌ప్ప‌దు!

మ‌రి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 టోర్నీ ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 9న నుంచి లీగ్ స్టార్ట్ కానుండ‌గా.. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బయోబబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14 వ సీజన్‌లో బీసీసీఐ కొత్త నిబంధ‌న తీసుకువ‌చ్చింది. ఈ సారి స్లో ఓవర్ రేటుపై బీసీసీఐ కఠినంగా వ్య‌వ‌హ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బీసీసీఐ నిబంధనల ప్రకారం […]