టాలీవుడ్‌లో మ‌రో విషాదం..క‌రోనాతో ప్ర‌ముఖ గాయ‌కుడు మృతి!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా వైర‌స్ వ‌రుస విషాదాల‌ను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రో సినీ ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న పెట్టుకున్న క‌రోనా.. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడిని బ‌లితీసుకుంది.సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల ఆనంద్‌కు కరోనా సోక‌గా.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. తాజాగా తుదిశ్వాస విడిచారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది. ఇక […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్‌!

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య‌, మోస్ట్ ఎలిజబెత్ బ్యాచ్‌లర్ చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలోనూ, హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న స‌ర్క‌స్‌లోనూ పూజా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల పూజా హెగ్డే క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె.. తాజాగా క‌రోనా […]