నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నటీడీపీ మరో పక్క ఎన్నిక జరిగితే గెలిచేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఈ క్రమంలోనే నంద్యాలలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కు అప్పుడే తెరలేపేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పార్టీ వీడి వెళ్లడంతో ఆయన వెంట మునిసిపల్ చైర్మన్తో పాటు చాలా మంది కౌన్సెలర్లు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీ వైసీపీ పరం అయ్యింది. ఈ క్రమంలోనే […]