రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలనే పునర్ వ్యవస్థీకరించి సంఖ్యను పెంచడం ద్వారా సభలను బలోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మరీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బలమైన విపక్షంగా ఉన్న […]