మా వదిన మాకు చాలా ద్రోహం చేసింది.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!!

పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న ఫాంటసీ చిత్రం బ్రో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉన్నారు.. నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంటనే హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిపించడం జరిగింది.ఈవెంట్ కు మెగా వారసులు వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్ కూడా అతిధులుగా రావడం జరిగింది. ఈ పరిశ్రమ […]