పాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు..పృథ్వీ సంచలన వ్యాఖ్యలు?

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగుతో కమెడియన్ గా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ పాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన కాలం రాసిన కథలు సినిమా […]