షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు: మంత్రి

టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం అవ్వాలని సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తమ లక్షం అని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. […]

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]