కరోనా టైంలో పేదవారికి సేవ చేయడానికి సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలను అందజేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తీ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. తమిళ దర్శకుడు మురుగ దాస్ కూడా రూ.25 లక్షలు అందించారు. తాజాగా నేడు అజిత్ పాతిక లక్షల రూపాయలు సీఎం సహాయనిధికి ఆన్లైన్ ద్వారా పంపారు. గత ఏడాది కూడా అజిత్ విరాళం అందించారు. అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ […]