టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చిత్రంగా కనిపిస్తున్నాయి. తనను నమ్మాలని ఆయన చెప్పడం లేదు కానీ.. పార్టీని బలోపేతం చేయాలని అంటున్నారు. అది కూడా తెలంగాణలోనే. అది కూడా.. మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పడం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని.. వారంతా తిరిగి వచ్చేయాలని ఆయన పిలుపుఇచ్చారు. ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వస్తారు? వచ్చినా..చంద్రబాబును ఎందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? అనేది కీలక ప్రశ్న. […]
Tag: chandrababu
విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం. […]
తమ్ముళ్ల మధ్య గొడవ పెట్టిన చంద్రబాబు… తన్నుకుంటున్నారుగా…!
తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి! అని కన్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన డోన్ నియోజకవర్గానికి సంబం ధించి.. నాయకులు తన్నుకులాడుతున్నారు. డోన్ నియోజకవర్గంపై కేఈ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని తపిస్తున్నారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు డోన్ నియోజకవర్గానికి ఇంచార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిం చారు. కొన్ని రోజుల కిందట […]
తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?
ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]
బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!
ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]
టీడీపీలో కన్ఫ్యూజన్: సీట్లు ఇప్పించినవారికే ‘సీటు’ కష్టాలు..!
తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిస్తితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు..ఈ సారి సీట్ల కేటాయింపుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అలాగే సీనియర్లు రికమండ్ చేశారని చెప్పి ఇతర నేతలకు సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రతి నియోజకవర్గం గురించి తనవద్ద పూర్తి సమాచారం పెట్టుకుని బాబు సీట్లు కేటాయించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతకాలం రికమండ్ చేసి […]
బాబు..డీఎల్ రెడీ: పుట్టా పొజిషన్ ఏంటి?
కడప జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన..జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అవినీతితోనే పాలన మొదలుపెట్టారని, ఇక రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యమని, బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరుపున మైదుకూరులో పోటీ చేస్తానని డీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా […]
ఖమ్మంలో టీటీడీపీ సత్తా..మాజీ తమ్ముళ్ళు తిరిగొస్తారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని తాజాగా ఖమ్మం సభతో నిరూపితమైంది. నాయకులు వెళ్ళిన…ఇంకా కొంతమంది కార్యకర్తలు పార్టీపై అభిమానంతో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధినేత చంద్రబాబు రావడంతో తమ్ముళ్ళల్లో జోష్ మరింత పెరిగింది. ఖమ్మంలో టీటీడీపీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదనే వారికి ఖమ్మం సభే జవాబు అని బాబు అన్నారు. ఇందులో వాస్తవం కూడా ఉందని అనుకోవాలి..ఎందుకంటే ఏ మాత్రం నాయకులు లేకపోయినా సరే..ఆ […]
తెలంగాణ టీడీపీలో జోష్..ఖమ్మంలో బాబు..భారీ వ్యూహం.!
చాలా రోజుల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త జోష్ కనిపిస్తోంది..రాష్ట్ర విభజన తర్వాత…ఆ పార్టీని నేతలు వరుసపెట్టి వీడిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ సైతం పార్టీని వీడారు. దీంతో ఇంకా టీడీపీకి ఎండ్ కార్డు పడిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత బక్కని నర్సింహులుని అధ్యక్షుడుగా పెట్టారు గాని..పెద్దగా ప్రయోజనం లేదు. ఇక దీంతో తెలంగాణలో టీడీపీ పేరు వినబడటం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ […]