కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ […]

మాజీ మంత్రికి బాబు హ్యాండ్..జంపింగ్ తప్పదా!

వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు..ఇప్పటికే పలుమార్లు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. యువ ఓటర్లని ఆకర్షించడం, నారా లోకేష్ నాయకత్వాన్ని బలపర్చేలా యువ నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాల్లో సీనియర్లని పక్కన పెట్టి యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటులో సైతం సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]

బాబుకు కుప్పం టెన్షన్..మరోసారి టూర్.!

అసలు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడానికి వెళ్లకుండా..టీడీపీ నేతల చేత తన నామినేషన్ వేయించి..కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబుని..పదే పదే కుప్పం వెళ్ళేలా అధికార వైసీపీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ ఎలాంటి రాజకీయాలు చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కేవలం కుప్పంపై ఫోకస్ చేసి..అక్కడ టీడీపీని దెబ్బతీసేలా స్కెచ్ లు వేస్తూ వచ్చారు. చాలావరకు టీడీపీ నేతలని వైసీపీలోకి […]

కందుకూరు ఘటన..టీడీపీకి విషాదమే.!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు కార్యక్రమం చేస్తూ జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఏలూరు, బాపట్ల, విజయనగరంల్లో బాబు పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు..అలాగే ఎలాంటి విషాద ఘటనలు జరగకుండా పర్యటనలు సక్సెస్ అయ్యాయి. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు రోడ్ షోలో ఊహించని ఘటన జరిగింది. బాబు రోడ్ షోకు భారీగా టీడీపీ శ్రేణులు, స్థానిక […]

కృష్ణాలో ‘కాపు’ రాజకీయం..ఎవరికి లాభం?   

ఏపీలో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లని కొల్లగొట్టాలని అటు వైసీపీ, ఇటు టీడీపీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల బీసీల పేరిట సభలు పెట్టి..బీసీ ఓట్లకు గేలం వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల ఓట్లపై పడ్డారు. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న కాపు ఓట్లని దక్కించుకోవడానికి రెండు పార్టీలు ట్రై చేస్తున్నాయి. అటు జనసేన సైతం కాపు ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రంగా వర్ధంతిని వేడుకగా చేసుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టే […]

 కందుకూరుకు బాబు..టీడీపీ సీటు తేలుతుందా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక బాబు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జనం భారీ ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకముందు బాదుడేబాదుడు కార్యక్రమం కావచ్చు. ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో బాబు రోడ్ షోలకు పెద్ద […]

ఈ స్ట‌యిల్ మారాలేమో బాబూ…!

రాజ‌కీయంగా నాయ‌కుల‌కు ఒక ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత ఇబ్బంది వ‌స్తుంది. అదేంటంటే మాస్ మ‌హారాజు మాదిరిగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోవ‌డం. అంతేకాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకో వ‌డం. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌రిశీలిస్తే.. ఈ రెండు స‌మ‌స్య‌లు ఆయ‌న ప్ర‌సంగాల్లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌సంగాల్లో ఒకింత అగ్ర‌సివ్ నెస్ క‌నిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]

మీడియాతో రాజకీయం..ఎవరి కాన్సెప్ట్ వారిది..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలు చేస్తుందా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో మీడియా జోక్యం ఉంది..పైగా పార్టీల వారీగా మీడియా విడిపోయింది. పిల్లలని అడిగిన సైతం ఏ మీడియా..ఏ పార్టీదో చెప్పేస్తారు. అంటే ఆ స్థాయిలో మీడియా కొన్ని పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]