నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే టిడిపి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో బాబు కఠినంగా ఉంటున్నారు. గతంలో మొహమాటనికి పోయి గెలవలేని నేతలకు కూడా సీట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు..గెలవడం కోసం ఎలాంటి నేతనైన పక్కన పెట్టేస్తామని […]
Tag: chandrababu
కుప్పంలో కొత్త ఎత్తు..వైసీపీకి కంచర్ల చెక్ పెట్టగలరా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా రాజకీయం నడిపిస్తుంది. ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు టిడిపి శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు. స్థానిక సంస్థలు..ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని […]
ముందస్తుపైనే చర్చ..జగన్ ఫిక్స్ అవుతున్నారా?
ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ తీరు చూస్తే ముందస్తుకు వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే అధికార నేతలు మాత్రం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకేంటి అని అంటున్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని సమయం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టిడిపి మాత్రం..ఖచ్చితంగా వైసీపీ ముందస్తుకే వెళుతుందని డౌట్ పడుతుంది. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు […]
బాబు ఫినిష్..తమ్మినేనికి సెగలు.!
బ్లాక్ కమాండోస్ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని, దేశంలో అనేక మందికి ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఇవ్వని సెక్యూరిటీ బాబుకు ఎందుకని, తక్షణమే సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలని ఏపీ స్పీకర్ గా తాను కేంద్రానికి లేఖ రాస్తానని తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సెక్యూరిటీనే చూసుకునే బాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, సెక్యూరిటీ లేకపోతే ఫినిస్ అయిపోతారని, […]
ముందస్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్షన్ ఏంటి…!
ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్గా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. […]
టీడీపీలో విరాళాలపై చర్చ..సీట్ల కోసం నేతలు గేలం.!
మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. నేతలు పోటీ పడి మరీ..విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాలు టీడీపీకి బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. పార్టీని నడిపించడానికి ప్లస్ అవుతాయి. అయితే ఎవరికి వారు తమ శక్తిగా తగినంతగా విరాళాలు ఇచ్చారు. కానీ ఊహించని విధంగా కొందరు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇక వారు సీటు ఆశించి విరాళాలు ప్రకటించరనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి కృష్ణా రెడ్డి […]
సాయిరెడ్డి రిటర్న్స్..జగన్కు అండగా..టార్గెట్ టీడీపీ.!
చాలాకాలం తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై స్పందించడం మొదలుపెట్టారు. తనదైన శైలిలో ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అసలు కొంతకాలం కిందట..విజయసాయి ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి తిట్టేవారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. అసలు వైసీపీ నేతలు ప్రతిరోజూ బాబు గురించి మాట్లాడేవారో లేదో గాని..సాయిరెడ్డి మాత్రం బాబుని వదిలేవారు కాదు. ఆ స్థాయిలో సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాంటి నేతకు నిదానంగా వైసీపీలో […]
క్లాస్ వార్ వర్సెస్ క్యాష్ వార్..జనం నమ్మేది ఎవరిని.!
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎవరికి వారు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. మళ్ళీ అధికారం కైవసం చేసుకోవడానికి జగన్ చూస్తుంటే..ఈ సారి ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో వారు ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు..మాటల యుద్ధం కూడా షురూ చేశారు. ఒకరినొకరు దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కాలంలో జగన్ ప్రతి సభలోనూ క్లాస్ వార్ అంటూ సరికొత్త పదాన్ని […]
మహిళా-యువ ఓటు బ్యాంకుపైనే ఫోకస్..టీడీపీకి కలిసొస్తుందా?
రాజకీయాల్లో కొన్ని వర్గాలు..బాగా ప్రభావం చూపుతాయి..ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలవు. గెలుపోటములని డిసైడ్ చేయగలవు. అలా డిసైడ్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి మహిళలు, యువత..ఈ ఓటు బ్యాంకు గెలుపోటములని మార్చేయగలవు. గత ఏపీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వైసీపీకి భారీ విజయం దక్కింది. మహిళలకు జగన్ కీలక హామీలు ఇవ్వడం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, మద్యపాన నిషేధం..ఇటు ప్రత్యేక హోదా సాధించి..కంపెనీలు, జాబ్ […]