వైసీపీకి భారీ దెబ్బ..టీడీపీలోకి డిప్యూటీ సీఎం వారసుడు..?

ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం…నెక్స్ట్ అధికారం దక్కుతుందో లేదో క్లారిటీ లేకపోవడం…ఇటు  టి‌డి‌పి బలపడుతున్న నేపథ్యంలో పలువురు నేతలు..పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టి‌డి‌పిలోకి వచ్చేశారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా లైన్ లోనే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవి టి‌డి‌పిలోకి వస్తున్నట్లు […]

టీడీపీ సూపర్ సిక్స్..ప్రజల్లోకి వెళుతున్నాయా?

నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదమనే సంగతి తెలిసిందే.అందుకే చంద్రబాబు గట్టిగా కష్టపడుతూ…పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో మహానాడులో మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ అంటూ ఓ ఆరు అంశాలతో మేనిఫెస్టో రూపోదించారు. అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టి‌డి‌పి నేతలు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతో […]

పవన్ తర్వాత బాబు..పక్కా స్ట్రాటజీతో సభలు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా అంతర్గతంలో ఇద్దరు నేతలు ఒకే దిశగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒక అండర్‌స్టాడింగ్ తో ముందుకెళుతున్నారు. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ నెల 30న భీమవరం సభతో ఆయన పర్యటన ముగుస్తుంది. మళ్ళీ రెండోవిడత యాత్ర ఉంటుంది..కానీ దాని షెడ్యూల్ రాలేదు. ఇక […]

జగన్‌పై ట్రోల్స్.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడారా?

ఏపీ సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి..చేసిన పనులు, అభివృద్ధి ఏం చేస్తున్నామనే విషయాలు చెప్పడం కంటే ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాగో మంత్రులు గాని, వైసీపీ ఎమ్మెల్యేలుగాని..వారి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పరు కానీ..ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టే కార్యక్రమం చేస్తారు. ఇక తాజాగా జగన్ కూడా కురుపాం సభలో అదే చేశారని విమర్శలు వస్తున్నాయి. కురుపాంలో అమ్మఒడికి నిధులు విడుదల చేసే కార్యక్రమం జరిగింది..కానీ అక్కడ […]

హలో ఏపీ..బై బై వైసీపీ..పవన్ నినాదం వర్కౌట్ అవుతుందా?

జనసేన అధినేత పవన్ గత కొన్ని రోజులుగా వారాహి యాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పవన్ యాత్రకు ప్రజా స్పందన వస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు ఏపీని అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చారని ఫైర్ అవుతున్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటున్నారు. అలాగే తనకు సి‌ఎం గా […]

బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?

ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]

సోలోగానే పవన్..సీఎం ఫిక్స్..స్ట్రాటజీ అదేనా?

మొత్తానికి ఏపీలో పొత్తుల అంశం మళ్ళీ పక్కకు వెళ్లింది. మొన్నటివరకు పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టి‌డి‌పి, జనసేన పొట్టి ఫిక్స్ అని..ఇక వీటితో బి‌జే‌పి కలిస్తే కలుస్తుంది లేదంటే లేదు..టి‌డి‌పి, జనసేన పొత్తులో మాత్రం పోటీ చేస్తాయని, పవన్ సైతం సి‌ఎం సీటుపై ఆశ లేదని చెప్పేశారు కాబట్టి పొత్తు సెట్ అని అంతా అనుకున్నారు. పవన్ సైతం జగన్‌ని గద్దె దించడానికి పొత్తు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. అలా పొత్తు తప్పనిసరి అని […]

బాబు మేనిఫెస్టో..టార్గెట్ 175..పులివెందుల కూడా..!

మొన్నటివరకు జగన్..175కి 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్నీ ఎన్నికల్లో 90 శాతం పైనే గెలిచామని, ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమని వైసీపీ నేతలకు సూచించారు. కుప్పంలో కూడా సత్తా చాటమని, కాబట్టి 175 సీట్లు గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఇక జగన్‌కు పోటీగా చంద్రబాబు సైతం 175 సీట్లలో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్నారు. తాజాగా […]

శాశ్వత సీఎంగా జగన్..బాబు-పవన్‌కు కష్టమేనా?

రాజకీయాల్లో శాశ్వత పదవులు అనేవి ఉండటం కష్టం..అది కూడా ప్రజస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎవరు శాశ్వతంగా అధికారాన్ని అనుభవించలేరు. ఇదేమి చైనా, ఉత్తర కొరియా కాదనే చెప్పాలి..నియంతల పాలన మన దేశంలో ఉండదు. కానీ అధికారంలో ఉండేవారు. శాశ్వతంగా తమదే అధికారమనే భావనలో ఉంటున్నారు. పైగా ప్రత్యర్ధులని లేకుండా చేయడానికి ఎలాంటి రాజకీయమైన చేస్తున్నారు. మరి ఇలా చేసి శాశ్వతంగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? అంటే ప్రజలు అలా ఉండనివ్వరు అని చెప్పాలి.  శాశ్వతంగా ఒకరికే […]