తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయం రోజుకో రంగు మారుతోంది. తెర మీద కనిపించే వార్తలకు.. తెర వెనుక జరిగే పనులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ముందుగా పన్నీర్ సెల్వం ఆఘమేఘాల మీద సీఎం అయ్యారు. తర్వాత జయ నెచ్చెలి శశికళ క్రమక్రమంగా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధిస్తున్నారు. ఆమె సీఎం అయ్యే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు […]