దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మహారాష్ట్రలో ఫేజ్-3 వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ అయింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫేజ్-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబడిన వారికి, 45 ఏళ్ల పైబడిన రోగులకు వ్యాక్సినేషన్ ఇవ్వటం మొదలు పెట్టారు. అనంతరం ఫేజ్-2లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్-3లో 18-44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లందరీకి వ్యాక్సినేషన్ […]