టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. ఫస్ట్ పుష్ప ది రైజ్ నేడు సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్గా విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం నిద్రహారాలు మాని గురువారం మధ్యాహ్నం వరకూ పని చేస్తూనే ఉన్న సుకుమార్.. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ […]