నంద్యాల ఓట‌ర్ల‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు నేత‌లు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ప్రారంభం కాక‌ముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్ట‌ణ‌ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్ష‌న్ ఫ్రీ అంటూ ప్ర‌క‌టించ‌డం.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ కూడా బ‌దులివ్వ‌డం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈసీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌ముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. […]