ఏపీ, తెలంగాణలో కేశినేని ట్రావెల్స్ అంటే బస్సు సర్వీసుల్లో నెంబర్ వన్ సంస్థగా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే కేశినేని ఫ్యామిలీ ట్రావెలింగ్ రంగంలో ఉంది. అప్పట్లోనే వాళ్లు విజయవాడ నుంచి మచిలీపట్నానికి బస్సులు నడిపేవారట. ట్రావెలింగ్ రంగంలో అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కేశినేని ట్రావెల్స్ను ఈ రోజు శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ప్రస్తుతం విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బాగా నష్టాలు వస్తుండడంతో తన ట్రావెల్స్ను […]