నంద్యాలలో చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిన జ‌గ‌న్‌

ఇటీవ‌ల ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అక్క‌డ ఐదారు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావ‌న అప్పుడే ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుగానే డెసిష‌న్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు త‌మ‌దే అని…అక్క‌డ నుంచి వైసీపీ ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో నంద్యాల‌లో ఉప ఎన్నిక ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి […]