టీడీపీకి ఓట్లు వేయం…ఇది వారి మాట!

ఏపీలోని నంద్యాల ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేష‌న్ రాకుండానే అక్క‌డ పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి నోటిఫికేష‌న్ రాకుండానే ఎన్నికల ప్ర‌చారం స్టార్ట్ చేసేశాడు. మంత్రి అఖిల‌ప్రియ‌కు సైతం త‌న సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించుకోవ‌డం క‌ఠిన‌ప‌రీక్ష‌గా మారింది. దీంతో ఆమె సోద‌రుడిని వెంట‌పెట్టుకుని ఆశీర్వాద […]