ఏపీలో సొంతంగా బలపడాలని బీజేపీ సిద్ధమైంది. పార్టీ కొన్ని చోట్ల బలంగా ఉన్నా.. శ్రేణులన్నింటినీ ఏకం చేసి ఎవరు నడిపిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రానికి సంబంధించి అప్పుడప్పుడూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నా.. వీరెవరూ కాదని ఒక ఫేమస్ ఫేస్ కోసం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల నాటికి ఏపీలో […]
Tag: bjp
పునర్విభజనపై గందరగోళంలో టీడీపీ – బీజేపీ
పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]
మాణిక్యాలరావు మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్
ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్షాళనలో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తో పాటు కొత్తగా నలుగురైదుగురు కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుందని కూడా టాక్. ఇదిలా ఉంటే బాబు కేబినెట్లో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్తో పాటు […]
ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా యూపీలో బీజేపీ జెండా రెపరెపలాడిన దగ్గర నుంచి..ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం రోజున.. బద్ధ శత్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్, ప్రధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే ములాయం చిన్న కొడుకు, కోడలు పార్టీని వీడతారనే ప్రచారం అక్కడి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ మేరకు బీజేపీ […]
రాష్ట్రపతి పోరులో ఎన్డీయే బలం ఎంత..! గట్టెక్కుతుందా..!
ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగుస్తున్న వేళ.. కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే లోక్సభలో పూర్తి మెజారిటీ ఉన్నా.. రాజ్యసభలో మాత్రం ఇంకా మెజారిటీ సాధించలేకపోయింది. యూపీలో ఘనవిజయం సాధించినా.. ఇంకా రాజ్యసభ ఎంపీల పదవీ కాలంపూర్తికాకపోడంతో వేచిఉండక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి పోరులో ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి విజయం ఎంత వరకూ సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో.. ఇప్పటికే కీలకమైన బిల్లులను ఆమోదించుకోలేక […]
చంద్రబాబు రాజీ చేసినా తీరు మారని నాయకులు … తక్షణం కర్తవ్యం?
ఏపీలో అధికార టీడీపీకి నాయకుల మధ్య గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాటే గాని చంద్రబాబుకు నాయకుల మధ్య గొడవలు సర్దుబాటుతోనే సగం కాలం గడిచిపోతోంది. టీడీపీ వర్సెస్ టీడీపీ నాయకులతో పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న పైడికొండల మాణిక్యాలరావుతో పాటు జిల్లా పరిషత్ […]
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం..!
యూపీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపరషన్ తెలంగాణ మీదే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం లేదా ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్కు ధీటుగా ఉండేలా అమిత్ ప్లాన్లు వేస్తున్నారట. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు అక్కడ నుంచి వీలున్నన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం. […]
రుణ`మాఫీ`తో ఇద్దరు చంద్రులకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]