తన రథయాత్రతో బీజేపీకి పూర్వవైభవం తీసుకొచ్చిన కురువృద్ధుడు, ఎంపీ ఎల్కే అద్వానికి.. ఇప్పుడు ఏ పదవి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తనను ఎంపిక చేస్తారని ఆశలు పెట్టుకున్న ఆయనకు.. మోడీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. అప్పటి నుంచి మోడీ-అద్వానీ మధ్య ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన్ను రాష్ట్రపతిని చేసి సముచిత గౌరవం ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్వానీ కూడా మళ్లీ ఇదే ఆశతో ఉన్నారు. అయితే […]