రాజ్యాంగానికి అవ‌మానం.. వరంగల్ ‘కుడా’కు న్యాయవాది తాఖీదులు

ఇటీవల నగరంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘భారత రాజ్యాంగం’ నిర్మాణం పై చిత్రించిన ‘ప్రవేశిక’లో పలు కీలక పదాలను విస్మరించి రాజ్యాంగాన్ని అవమానించారంటూ ‘కుడా’ వైస్-చైర్మన్ కు న‌గ‌రానికి చెందిన న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ లీగల్ నోటీసు జారీ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రవేశిక లోని కీలకమైన ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘మరియు ఇంటెగ్రిటీ’ పదాలు భారత రాజ్యాంగం యొక్క ‘ప్రాథమిక నిర్మాణం’లో భాగమని, వాటిని మార్చగలిగే అధికారం పార్లమెంటుకు కూడా లేదని […]