బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి గారు ఫిక్స్ అయ్యారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఇంక కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందనేది నేతల మాట. ఈ నేపథ్యంలో నేతలంతా ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు ఇప్పటి నుంచే ఓటర్లు ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 50 మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం […]