కడప జిల్లాలోని బద్వేలులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్ గత 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. బద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేటగిరికి చెందినది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. టీడీపీ నుంచి […]