ప్రజలను మోసం చేశాము అంటున్న నిర్మాతలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లపై కొన్ని కండిషన్స్ లను తెలియజేస్తోంది. కేవలం సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారానే విక్రయించే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజ్, ఇలా ఎంతో మంది ప్రముఖులతో పాటుగా థియేటర్ యాజమానులు కూడా హాజరయ్యారు.   ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ”మాలో […]