మండలి ఫ్యామిలీ నుంచి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ పేరు వినగానే మనకు రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష కోసం పరితపించే వ్యక్తిగా మదిలో మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి 1999, 2004లో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి పాలనలో మంత్రిగా పనిచేసిన బుద్ధప్రసాద్కు వ్యక్తిగతంగా సౌమ్యుడన్న మంచి ఇమేజ్ ఉంది. 2009లో ఓడిపోయిన […]