ఆదిమూలాలు ఇక కదులుతాయి?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన […]