రాజు ఆత్మహత్యపై అత్త యాదమ్మ నమ్మలేని నిజాలు..?

హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజు ఈరోజున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక గత కొన్ని రోజులుగా ఈ యువకుడు పరారీలో ఉన్నారు. అయితే నిందితుడు చివరికి శవమై కనిపించాడు. ఇక చిన్నారిపై అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడికి సరైన గుణపాఠం జరిగిందంటూ కొంతమంది కామెంట్ తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయంపై రాజు అత్తమ్మ యాదమ్మ ఏ విధంగా స్పందించింది అంటే.. చిన్నారిని చిదిమేసి ఆ బాలిక […]